Saturday, June 22, 2019

Priyanka congratulates shruti mishra on her selection to indian squad for asian jr championship


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రుతి మిశ్రాను అభినందించిన ప్రియాంక
ఆసియా బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్ షిప్ కు గాను భారత జట్టుకు ఎంపికైన శ్రుతి మిశ్రాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అభినందించారు. ఈ చాంపియన్ షిప్ చైనాలో ప్రారంభం కానుంది. యూపీ రాజధాని లక్నో కు చెందిన శ్రుతి ఎంపిక కావడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ చార్జి కూడా అయిన ప్రియాంక ట్విటర్ లో శుభాకాంక్షలు తెలిపారు. `బాగా శ్రమిస్తే విజయం నీ వెంట..నీకు నీ జట్టు సభ్యులకు నా శుభాకాంక్షలు` అని ఆ పోస్ట్ లో ప్రియాంక రాశారు.

No comments:

Post a Comment