Saturday, April 13, 2019

sindhu surrenders before okuhara singapore open


సెమీస్ లో ఓడిన సింధు
సింగపూర్ ఓపెన్ లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. సెమీస్ లో చిరకాల ప్రత్యర్థి ఒకుహర చేతిలో సింధు ఓటమి పాలయింది. అంతకు ముందే సైనా, శ్రీకాంత్, సమీర్ వంటి టాప్ ఇండియన్ షట్లర్లు టోర్నీ నుంచి వెనుదిరిగారు. శనివారం (ఏప్రిల్13) జరిగిన మ్యాచ్లో ఒకుహర 21-7,21-11 గేమ్ ల తేడాతో ఆరో సీడ్ సింధుపై విజయం సాధించింది. మ్యాచ్ 37 నిమిషాల్లోనే ముగిసింది. 2018 ముగిసే నాటికి సింధు వరల్డ్ టూర్ టోర్నీల్లో 8 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులపై గెలిచింది.

No comments:

Post a Comment